Tag: nagarkurnool

జర్నలిస్టు కూతురు చదువు కోసం ముందుకొచ్చిన జర్నలిస్టులు

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు రామస్వామి కూతురు చదువు కొనసాగించేందుకు జర్నలిస్టులు కలిసి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. ఐజేయూ సభ్యులు, జర్నలిస్టు నాయకులు పాల్గొని మానవత్వాన్ని చాటారు.

అమర్నాథ్ యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు…

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమర్నాథ్, కేదార్నాథ్, చార్ ధాం యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.

నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయం ప్రారంభం…

నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మహిళా వ్యాపారులకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.

సోషల్‌లో 100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు

నాగర్ కర్నూల్‌లో సోషల్‌లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

TGRTC సమ్మె నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలు

TGRTC సమ్మె నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీస్ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అనుమతి లేకుండా ధర్నాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని SDPO హెచ్చరించారు.

నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం

నాగర్ కర్నూల్ జిల్లాలో కేజీబీవీ బాలికలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.

తిరుమలలో జర్నలిస్టు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు

తిరుమలలో జర్నలిస్టు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్

నాగర్ కర్నూల్ జిల్లాలో నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేశారు.

రోడ్డు భద్రత అందరి బాధ్యత

నాగర్ కర్నూల్‌లో రోడ్డు భద్రత పనులను పరిశీలించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.