Tag: nagarkurnool

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్

నాగర్ కర్నూల్‌లో ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.

సలేశ్వరం జాతరకు మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం

సలేశ్వరం జాతరకు లక్షలాది భక్తులు రానుండగా, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసి, చెక్‌పోస్టుల వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు.

నేటి నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం మూడు విడతల్లో ప్రారంభం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని డీఈవో హెచ్చరిక.

మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పెద్ద పట్నం

మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పండుగలో పెద్ద పట్నం ఘనంగా నిర్వహణ. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి

వేసవిలో నీటి కొరతను నివారించేందుకు ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జిల్లా భూగర్భ జల అధికారి దివ్య జ్యోతి సూచించారు.

డా. డి.ఎన్. సుమంత్‌కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి అవార్డు

నాగర్ కర్నూల్‌కు చెందిన డా. డి.ఎన్. సుమంత్‌కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి ఉగాది అవార్డు ప్రదానం.

నేడు బిజినపల్లిలో మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం

బిజినపల్లి PHCలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం నిర్వహణ. ఉచిత పరీక్షలు, నిపుణుల సేవలు అందుబాటులో.

డీఎంహెచ్‌ఓ డా. రవికుమార్ ఆకస్మిక తనిఖీ

పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డా. రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎండాకాలం జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.

పాలమూరు చరిత్రను వెలుగులోకి తెచ్చిన మహనీయుడు

పాలమూరు చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.