తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి శ్రీకారం
తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.
తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్కు చెందిన వివేకానంద రెడ్డి 470లో 462 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
ఎండబెట్ల గ్రామంలో నాగు పాము మరియు అరుదైన అనమల వోల్ఫ్ పాములను పట్టుకుని, సురక్షితంగా అడవిలో విడుదల చేశారు.
నాగర్ కర్నూల్లో ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.
సలేశ్వరం జాతరకు లక్షలాది భక్తులు రానుండగా, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసి, చెక్పోస్టుల వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం మూడు విడతల్లో ప్రారంభం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని డీఈవో హెచ్చరిక.
మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పండుగలో పెద్ద పట్నం ఘనంగా నిర్వహణ. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
వేసవిలో నీటి కొరతను నివారించేందుకు ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జిల్లా భూగర్భ జల అధికారి దివ్య జ్యోతి సూచించారు.
నాగర్ కర్నూల్కు చెందిన డా. డి.ఎన్. సుమంత్కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి ఉగాది అవార్డు ప్రదానం.
బిజినపల్లి PHCలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం నిర్వహణ. ఉచిత పరీక్షలు, నిపుణుల సేవలు అందుబాటులో.