Tag: nagarkurnool

రెయిన్‌బో ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా గ్రీన్ డే వేడుకలు

# నాగర్‌కర్నూల్‌లోని రెయిన్‌బో ప్రీ ప్రైమరీ స్కూల్‌లో గ్రీన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకుపచ్చ దుస్తులు ధరించి పాల్గొనగా, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు

సాయన్న ఆశయ సాధనకు ఐక్యంగా నిలబడాలి…

# పండుగ సాయన్న పేదల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. లింగాలలో సాయన్న విగ్రహ ఏర్పాటుకు నిర్వహించిన భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆయన ఆశయ సాధనకు అందరూ ఐక్యంగా నిలబడాలని…

పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం

వ్యవసాయంతో పాటు పశుపోషణను అనుబంధ రంగంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. మరికల్ గ్రామంలో రైతు పొలాన్ని సందర్శించిన కలెక్టర్ పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, ఆదాయంపై…

విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం

నాగర్‌కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని కలిసి పీఆర్సీ, డీఏ బకాయిలు, ఆరోగ్య పథకం అమలు, పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి…

భూ భారతి పోర్టల్‌పై పూర్తి అవగాహన పెంచుకోండి..

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లకు భూ భారతి పోర్టల్ నిర్వహణ, భూ రికార్డుల పారదర్శకత, ఆన్‌లైన్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్…

టెట్ పాస్ కాని ఉపాధ్యాయులకు ఎస్‌టీయూటీ టెట్ మెటీరియల్ ఉపయోగకరం

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన టెట్ మెటీరియల్‌ను డీఈవో ఏ. రమేష్ కుమార్ ఆవిష్కరించారు. టెట్ పాస్ కాని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

దివ్యాంగులకు సకాలంలో UDID కార్డులు అందించాలి.

దివ్యాంగులకు సకాలంలో UDID కార్డులు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో నల్లమల్ల చెంచుల కోసం ప్రత్యేక మొబైల్ క్యాంపులు, అచ్చంపేట ఆస్పత్రిలో సదరం కేంద్రం, శ్రవణ లోపం ఉన్న వారికి…

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి 2 రోజుల జైలు.

నాగర్‌కర్నూల్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వస్పరి ఆంజనేయులకు కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

తెల్కపల్లిలో పాడి పశువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం..

తెల్కపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాడి పశువుల సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే మార్గాలపై రైతులకు పశుసంవర్ధక శాఖ నిపుణులు సూచనలు అందించారు.

పాలెంలో BJYM ‘ఫీజుల బకాయి–BJP లడాయి’.. ఫీజు రీయింబర్స్‌మెంట్

నాగర్‌కర్నూల్, పాలెంలో BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఫీజుల బకాయి–BJP లడాయి' కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.