ఘనంగా 11వ వార్షికోత్సవ వేడుకలు…
నాగర్కర్నూల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాభిషేకం, కలశాభిషేకం, హోమాలు, విశేష పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
నాగర్కర్నూల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాభిషేకం, కలశాభిషేకం, హోమాలు, విశేష పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జూన్ 23 నుంచి 25 వరకు 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రత్యేక పూజలు, హోమాలు, కళ్యాణ మహోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జడ్చర్లలో నవనారసింహులు బాదం హైమావతి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 23వ లక్ష్మీ నారసింహస్వామి మహా పూజ వైభవంగా జరిగింది. పల్లకి సేవ, భజనలు, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ భక్తులను ఆకట్టుకున్నాయి.
నాగర్ కర్నూల్ రాంనగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు.
నంది వడ్డేమాన్లో శ్రీ శనేశ్వర స్వామికి శనివారం తిలతైల అభిషేక పూజలు ఘనంగా జరిగాయి. శని దోష నివారణ కోసం భక్తులు భారీగా పాల్గొన్నారు.
ఎర్రగడ్డ బస్తీలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆచార్య అభినవ శంక రానందస్వామి ఐక్యత, ధర్మ పరిరక్షణపై పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
నంది వడ్డేమాన్లో శనేశ్వర స్వామి 26వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమామహేశ్వర వ్రతం, రుద్ర హోమం సహా పూజలు ఘనంగా నిర్వహించారు.
నాగర్కర్నూల్లో అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించగా, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీతో పాటు అన్నప్రసాదం అందించారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.