అనంతరం స్వగృహంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల కోసం అన్నప్రసాద వితరణను చేపట్టి, భక్తి భావాన్ని మరింత చాటిచెప్పారు. ఈ మహా పూజ కార్యక్రమంలో సకల దేవత ఆలయ పూజారితో పాటు వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవానికి ప్రతీకగా నిలిచింది.: భక్తిశ్రద్ధలతో 23వ లక్ష్మీ నారసింహస్వామి మహా పూజ వైభవం





