భక్తిశ్రద్ధలతో 23వ లక్ష్మీ నారసింహస్వామి మహా పూజ వైభవం
జడ్చర్లలో నవనారసింహులు బాదం హైమావతి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 23వ లక్ష్మీ నారసింహస్వామి మహా పూజ వైభవంగా జరిగింది. పల్లకి సేవ, భజనలు, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ భక్తులను ఆకట్టుకున్నాయి.
జడ్చర్లలో నవనారసింహులు బాదం హైమావతి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 23వ లక్ష్మీ నారసింహస్వామి మహా పూజ వైభవంగా జరిగింది. పల్లకి సేవ, భజనలు, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ భక్తులను ఆకట్టుకున్నాయి.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
అనంత శ్రీ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13న ఎండబెట్ల గ్రామంలో జరగనున్న గో వృషభ కళ్యాణం, గోదాన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు.