Category: Politics

రాజకీయాలకు సంబంధించిన తాజా వార్తలు, విశ్లేషణలు మరియు ప్రజా సమస్యలపై కథనాలు.

నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా

నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ పార్టీ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.

నాగర్ కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్

నాగర్ కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ 30 మంది యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రైతుల ప్రతి గింజ కొనుగోలు చేయాలి

యాసంగి పంటలో రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్స్ బిల్ 2026

తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్ పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు చేసిన ముఖ్య వ్యాఖ్యలు.

ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఏప్రిల్ 2న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

నాగర్ కర్నూల్ 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికపై వివాదం

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికపై వివాదం నెలకొంది. ఎన్నిక చెల్లదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థి జెట్టి కిషోర్ కుమార్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు.

సలేశ్వరా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం జాతరకు అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.

రైతుల కష్టాలు నేతలకు పట్టవా?

నాగర్ కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు శ్రమదానంలో పాల్గొన్నారు.

కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.