శ్రీపురంలో ఇందిరమ్మ ఇళ్ల ఘన ప్రారంభం
శ్రీపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ప్రారంభించారు. పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
రాజకీయాలకు సంబంధించిన తాజా వార్తలు, విశ్లేషణలు మరియు ప్రజా సమస్యలపై కథనాలు.
శ్రీపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ప్రారంభించారు. పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలతో పాటు 10 రాష్ట్రాల్లో మొత్తం 37 సీట్లకు మార్చి 16న పోలింగ్ జరగనుంది.
మునిసిపల్ చైర్మన్ ను గగ్గలపల్లి గ్రామ నాయకులు సన్మానించారు
వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్గా మీడిదొడ్డి మాధవి రమేష్, వైస్ చైర్మన్గా గురకొండ మధుసూదన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టమైంది.
నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్గా బాదం రమేష్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో సురేష్ బాబు, కమిషనర్ నాగిరెడ్డి పర్యవేక్షించారు.
నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్… నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, మధిర ప్రాంతాల్లో ఘన విజయం.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
మళ్లీ గెలిస్తే నాగర్ కర్నూల్లో ఐటీ పార్క్, మహిళా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి BRS అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.