మద్యం మత్తులో యువకుల హంగామా
నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల సమీపంలో మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపిన యువకులు ప్రమాదానికి కారణమై రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
నేరాలకు సంబంధించిన తాజా వార్తలు, పోలీస్ విచారణలు, కేసుల వివరాలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన సమాచారం.
నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల సమీపంలో మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపిన యువకులు ప్రమాదానికి కారణమై రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
పెద్దకొత్తపల్లి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.
కల్వకుర్తి డివిజన్లో ఆస్తి వివాదం నేపథ్యంలో యువకుడిని పథకం ప్రకారం హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లాలో హోంగార్డు భయన్న అనుమానాస్పద మృతి కలకలం రేపగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్ పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు చేసిన ముఖ్య వ్యాఖ్యలు.
మార్చి 28న నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి డి. రమాకాంత్ తెలిపారు. పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం పొందే అవకాశం ఉందన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కోర్టు పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ కేసు విచారణలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో యువకుడి హత్య కేసు కలకలం రేపింది. పాత వైరం కారణంగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.