అంటరానితనాన్ని క్షమించబోమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక
రెండు నెలల పసిపాప మృతి ఘటనపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటరానితనాన్ని క్షమించబోమని హెచ్చరిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
నేరాలకు సంబంధించిన తాజా వార్తలు, పోలీస్ విచారణలు, కేసుల వివరాలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన సమాచారం.
రెండు నెలల పసిపాప మృతి ఘటనపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటరానితనాన్ని క్షమించబోమని హెచ్చరిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
కుమ్మెర జాతర ఘటనపై నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు కేసులు నమోదు – శిశు మృతి దర్యాప్తు కొనసాగింపు – ముగ్గురు నిందితుల అరెస్ట్, ఆరుగురు పరారీ.
కుమ్మెర జాతరలో చిన్నారి హత్య ఘటనపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, స్థానికులు ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారికి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామ శివారులో కారు–బైక్ ఢీకొని బీసీ కాలనీకి చెందిన గన్నోజు సురేష్ చారి (40) అక్కడికక్కడే మృతి చెందారు.
నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. సిద్ధార్థ్ రెడ్డి శిక్షపై కీలక నిర్ణయం తీసుకోనుంది
ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక కథనాలు, లోతైన విశ్లేషణలు, గ్రౌండ్ రిపోర్ట్స్, ప్రత్యేక ఇంటర్వ్యూలు మరియు సమాజంపై ప్రభావం చూపే కథలు.