సోషల్లో 100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు
నాగర్ కర్నూల్లో సోషల్లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యకు సంబంధించిన తాజా వార్తలు, పాఠశాలలు–కాలేజీలు–విశ్వవిద్యాలయాల సమాచారం, పరీక్షలు, ఫలితాలు, నోటిఫికేషన్లు మరియు విద్యార్థులకు అవసరమైన ముఖ్య అప్డేట్స్.
నాగర్ కర్నూల్లో సోషల్లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గాడి సుగుణ కుమారి పదవీ విరమణ సభ ఘనంగా నిర్వహించారు. సమాజ మార్పులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మండల విద్యాధికారి భాస్కర్ రావు అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. పేదరికంలోనూ చదువులపై కృషి చేస్తున్న విద్యార్థిని అభినందించారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో B.Sc (MLT) కోర్సుకు అనుమతి లభించింది. స్థానిక విద్యార్థులకు ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి సన్మానం పొందారు. ప్రిన్సిపాల్ సుప్రజాత విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ప్రారంభమై, విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించగా డిఇఓ రమేష్ అభినందించారు
నాగర్ కర్నూల్ జిల్లాలో కేజీబీవీ బాలికలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.
నాగర్ కర్నూల్కు చెందిన వివేకానంద రెడ్డి 470లో 462 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
నాగర్ కర్నూలు జిల్లాలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి