ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ
నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేశారు.
నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు రామస్వామి కూతురు చదువు కొనసాగించేందుకు జర్నలిస్టులు కలిసి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. ఐజేయూ సభ్యులు, జర్నలిస్టు నాయకులు పాల్గొని మానవత్వాన్ని చాటారు.