నాగర్ కర్నూల్లో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. అవసరమైన వారికి మహబూబ్నగర్లో ఉచిత కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హెల్త్ మెనూ ద్వారా
నాగర్కర్నూల్ జిల్లాలోని వివిధ హాస్పిటళ్లలో
ప్రజలకు అందుబాటులో ఉన్న
వైద్య సేవలపై సమాచారం అందించనున్నారు.
సాధారణ వైద్య సేవల నుంచి
నిపుణుల చికిత్సల వరకు
ప్రజలకు అవసరమైన వివరాలను
ఒకే వేదికపై పొందేలా
ఈ హెల్త్ మెనూ రూపకల్పన చేయబడింది.
ప్రజలు తమకు అవసరమైన
వైద్య సేవలు, చికిత్సా విభాగాలు,
పరీక్షల సౌకర్యాలు వంటి వివరాలను
సులభంగా తెలుసుకునేలా
డిజిటల్ మీడియా ద్వారా
ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఈ హెల్త్ మెనూ ద్వారా
ప్రజలకు అవసరమైన వైద్య సమాచారాన్ని
స్పష్టంగా, సులభంగా అందించడమే లక్ష్యంగా
వాయిస్ ఆఫ్ నాగర్ కర్నూల్ పని చేస్తుంది.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. అవసరమైన వారికి మహబూబ్నగర్లో ఉచిత కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో B.Sc (MLT) కోర్సుకు అనుమతి లభించింది. స్థానిక విద్యార్థులకు ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక బెడ్లు, 24 గంటల వైద్య సేవలు సిద్ధం. ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు.
తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 15న కోతకుట్టులేని వ్యాసెక్టమీ శిబిరం నిర్వహించి, అర్హులైన పురుషులకు రూ.1000 ప్రోత్సాహక నగదు ఇవ్వనున్నారు.
నాగర్ కర్నూల్లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్లో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ హోమియోపతి ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
నాగర్ కర్నూల్లో ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన కోసం “రెడ్ రన్” ర్యాలీ నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. అమరేందర్ గర్భిణులు వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సురక్షిత మాతృత్వం కోసం ముందస్తు పరీక్షలు, పౌష్టికాహారం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించారు.