యశోద ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీలు..
కిడ్నీ, అండాశయాలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర క్లిష్టమైన సమస్యలకు యశోద ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీలతో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు.
హెల్త్ మెనూ ద్వారా
నాగర్కర్నూల్ జిల్లాలోని వివిధ హాస్పిటళ్లలో
ప్రజలకు అందుబాటులో ఉన్న
వైద్య సేవలపై సమాచారం అందించనున్నారు.
సాధారణ వైద్య సేవల నుంచి
నిపుణుల చికిత్సల వరకు
ప్రజలకు అవసరమైన వివరాలను
ఒకే వేదికపై పొందేలా
ఈ హెల్త్ మెనూ రూపకల్పన చేయబడింది.
ప్రజలు తమకు అవసరమైన
వైద్య సేవలు, చికిత్సా విభాగాలు,
పరీక్షల సౌకర్యాలు వంటి వివరాలను
సులభంగా తెలుసుకునేలా
డిజిటల్ మీడియా ద్వారా
ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఈ హెల్త్ మెనూ ద్వారా
ప్రజలకు అవసరమైన వైద్య సమాచారాన్ని
స్పష్టంగా, సులభంగా అందించడమే లక్ష్యంగా
వాయిస్ ఆఫ్ నాగర్ కర్నూల్ పని చేస్తుంది.
కిడ్నీ, అండాశయాలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర క్లిష్టమైన సమస్యలకు యశోద ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీలతో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు.
నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ప్రారంభించారు. పోలీసుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని…
బిజినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల హాజరు, వంటగదిని పరిశీలించిన కలెక్టర్.. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా…
# హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడంలో అవగాహన అత్యంత కీలకమని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. జిల్లా స్థాయి ముమ్మర IEC ప్రచార కార్యక్రమం–2026లో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.
వ్యవసాయంతో పాటు పశుపోషణను అనుబంధ రంగంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. మరికల్ గ్రామంలో రైతు పొలాన్ని సందర్శించిన కలెక్టర్ పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, ఆదాయంపై…
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి ప్రకారం, హైపర్సైట్ అడాప్టివ్ రేడియేషన్ థెరపీతో క్యాన్సర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ 40% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు స్క్రీనింగ్, జీవనశైలి మార్పులు, ధూమపానం మానేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని…
నాగర్కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
మెడికల్ కౌన్సెలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు, జీవో 114ను రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో 550ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పదేపదే న్యుమోనియా, దగ్గుతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడి శ్వాసనాళంలో నాలుగేళ్లుగా చిక్కుకున్న ఆట వస్తువు ‘ఈల’ను మలక్పేట్ యశోదా ఆసుపత్రి వైద్యులు అధునాతన బ్రోంకోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించారు. ఓపెన్ సర్జరీ లేకుండానే చికిత్స నిర్వహించడంతో బాలుడు వేగంగా కోలుకున్నాడు.
నాగర్కర్నూల్లో ఐదు నెలల గర్భిణికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి అండాశయంలో ఉన్న సుమారు మూడు కిలోల కణితిని వైద్యులు తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం గర్భం సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.