Category: Education

విద్యకు సంబంధించిన తాజా వార్తలు, పాఠశాలలు–కాలేజీలు–విశ్వవిద్యాలయాల సమాచారం, పరీక్షలు, ఫలితాలు, నోటిఫికేషన్లు మరియు విద్యార్థులకు అవసరమైన ముఖ్య అప్డేట్స్.

ఎస్సీ బాలికల హాస్టల్ సందర్శించిన అడిషనల్ కలెక్టర్

నాగర్ కర్నూల్ ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ – విద్యార్థులకు చదువుపై ప్రేరణాత్మక సూచనలు.

బాధితుల వద్దకే పోలీస్ సేవలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ సేవలు ప్రారంభమయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా, సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఈ విధానం ద్వారా త్వరిత న్యాయం అందించనున్నారు.

నాగర్ కర్నూల్‌లో ఏప్రిల్ 6న జాబ్ మేళా

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీలు పాల్గొని జూనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

నేటి నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం మూడు విడతల్లో ప్రారంభం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని డీఈవో హెచ్చరిక.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించి ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. గణిత పరీక్షకు 99.81% హాజరు నమోదైంది.

తిమ్మాజీపేట కేజీబీవీపై డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు

ఎస్‌ఎస్‌సి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై పూర్తి నిషేధం విధించారు.

ఇంద్రకల్ గ్రామంలో ఎన్ఎస్ఎస్ శిబిరం

తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాఠశాలకు రంగులు వేసి శుభ్రపరిచారు. గ్రామస్తులకు తృణధాన్యాలతో పో