ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి
పెద్దకొత్తపల్లి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
పెద్దకొత్తపల్లి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
నాగర్ కర్నూల్ జిల్లాలో నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేశారు.
నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏప్రిల్ 9 నుంచి హైదరాబాద్–సోమశిల–శ్రీశైలం హెలికాప్టర్ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి. పర్యాటకులు నల్లమల అటవీ, కృష్ణానది అందాలను ఆకాశం నుంచి వీక్షించవచ్చు.
నాగర్కర్నూల్ జిల్లాలో హోంగార్డు భయన్న అనుమానాస్పద మృతి కలకలం రేపగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటనలో ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.
పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ డా. రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎండాకాలం జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.
మల్లేశ్వరం ఐల్యాండ్లో 47.44 కోట్లతో 30 కాటేజ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుండగా, 2027 నాటికి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడిలో 750 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.