నాగర్ కర్నూల్ మున్సిపల్ సమావేశం
నాగర్ కర్నూల్ మున్సిపల్ సమావేశంలో 32 అంశాలకు ఆమోదం. నీటి సమస్యలు, ఎల్ఈడి లైట్లు, సిబ్బంది బీమా వంటి అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు.
నాగర్ కర్నూల్ మున్సిపల్ సమావేశంలో 32 అంశాలకు ఆమోదం. నీటి సమస్యలు, ఎల్ఈడి లైట్లు, సిబ్బంది బీమా వంటి అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు.
నాగర్ కర్నూల్ ఎస్సీ బాలికల హాస్టల్ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ – విద్యార్థులకు చదువుపై ప్రేరణాత్మక సూచనలు.
నాగర్ కర్నూల్లో హెల్త్ వీక్ ప్రారంభం. ‘ఈట్ రైట్ – వాక్’ ర్యాలీతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
ఆటలాడుకుంటూ 5 రూపాయల నాణెం మింగిన విద్యార్థి – ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించిన వైద్యులు.
నాగర్కర్నూల్ పట్టణంలోని రిపోర్టర్ రియాజ్ తండ్రి జాఫర్ గుండె శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నంది వడ్డేమాన్లో శనేశ్వర స్వామి 26వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమామహేశ్వర వ్రతం, రుద్ర హోమం సహా పూజలు ఘనంగా నిర్వహించారు.
నాగర్కర్నూల్లో ఈనెల 8న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించగా, అవసరమైన వారికి ఉచిత క్యాటరాక్ట్ ఆపరేషన్లు అందించనున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నెలలో దివ్యాంగుల కోసం UDID మరియు సదరం సర్టిఫికేట్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూల్ బస్టాండ్లో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభం చేసి ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించారు.
నంది వడ్డేమాన్లోని శనేశ్వర స్వామి దేవాలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు ఘనంగా నిర్వహించనున్నారు.