నాగర్ కర్నూల్లో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. అవసరమైన వారికి మహబూబ్నగర్లో ఉచిత కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. అవసరమైన వారికి మహబూబ్నగర్లో ఉచిత కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నాగర్ కర్నూల్లో తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ప్లీనరీకి సంబంధించిన గోడపత్రికలను జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి టీజేఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం ఖాజా ఖాన్ రమేష్, హర్ష రాజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పాల్గొని భగీరథుని సేవాభావం, పట్టుదల యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ప్రారంభమై, విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించగా డిఇఓ రమేష్ అభినందించారు
నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
నాగర్ కర్నూల్లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. “మన ఇసుక – మన వాహనం” పోర్టల్ ద్వారా మాత్రమే అనుమతులు ఇవ్వాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని…