నాగర్ కర్నూల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు
నాగర్ కర్నూల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించగా డిఇఓ రమేష్ అభినందించారు
నాగర్ కర్నూల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించగా డిఇఓ రమేష్ అభినందించారు
నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
నాగర్ కర్నూల్లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. “మన ఇసుక – మన వాహనం” పోర్టల్ ద్వారా మాత్రమే అనుమతులు ఇవ్వాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని…
నాగర్ కర్నూల్ మున్సిపల్ సమావేశంలో 32 అంశాలకు ఆమోదం. నీటి సమస్యలు, ఎల్ఈడి లైట్లు, సిబ్బంది బీమా వంటి అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు.
నాగర్ కర్నూల్ ఎస్సీ బాలికల హాస్టల్ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ – విద్యార్థులకు చదువుపై ప్రేరణాత్మక సూచనలు.
నాగర్ కర్నూల్లో హెల్త్ వీక్ ప్రారంభం. ‘ఈట్ రైట్ – వాక్’ ర్యాలీతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
ఆటలాడుకుంటూ 5 రూపాయల నాణెం మింగిన విద్యార్థి – ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించిన వైద్యులు.
నాగర్కర్నూల్ పట్టణంలోని రిపోర్టర్ రియాజ్ తండ్రి జాఫర్ గుండె శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నంది వడ్డేమాన్లో శనేశ్వర స్వామి 26వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమామహేశ్వర వ్రతం, రుద్ర హోమం సహా పూజలు ఘనంగా నిర్వహించారు.