ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, సమాజానికి సేవ చేస్తున్న మీడియా ప్రతినిధుల కుటుంబాల పట్ల తమకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. అనారోగ్య సమయంలో పరస్పర సహకారం, మానవత్వం ముఖ్యమని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో సమాజం ఒకరికి ఒకరు అండగా నిలవాలని కోరారు.
జాఫర్ గతంలో Telugu Desam Party లో 41 సంవత్సరాల పాటు పలు కీలక పదవుల్లో సేవలు అందించి, 2023లో Bharat Rashtra Samithi లో చేరి ప్రస్తుతం సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, కరణ్ లాల్, నరేందర్, రమణ, సమద్ పాషా, షఫీఖాన్ తదితరులు పాల్గొన్నారు.: గుండె శస్త్రచికిత్స అనంతరం జాఫర్ను పరామర్శించిన మర్రి జనార్ధన్


