బొప్పల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే…
నాగర్కర్నూల్ జిల్లా బొప్పల్లి పీహెచ్సీని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.
