కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు హాజరై విజయవంతం చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హుడికి గృహ సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర రెడ్డి, సర్పంచ్ మల్లయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, డైరెక్టర్లు, రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.: తాడూరు PACS మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం





