Tag: Brs

రూ.2,000 కోట్ల టెండర్ గోల్‌మాల్ ఆరోపణలు.. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…

గుండె శస్త్రచికిత్స అనంతరం జాఫర్‌ను పరామర్శించిన మర్రి జనార్ధన్

నాగర్‌కర్నూల్ పట్టణంలోని రిపోర్టర్ రియాజ్ తండ్రి జాఫర్ గుండె శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నాగర్ కర్నూల్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా

మళ్లీ గెలిస్తే నాగర్ కర్నూల్‌లో ఐటీ పార్క్, మహిళా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి BRS అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు.