తిరుమలలో జర్నలిస్టు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు
తిరుమలలో జర్నలిస్టు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
నాగర్కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
తిరుమలలో జర్నలిస్టు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
నాగర్ కర్నూల్లో 229 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేశారు.
నాగర్ కర్నూల్లో రోడ్డు భద్రత పనులను పరిశీలించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 15న కోతకుట్టులేని వ్యాసెక్టమీ శిబిరం నిర్వహించి, అర్హులైన పురుషులకు రూ.1000 ప్రోత్సాహక నగదు ఇవ్వనున్నారు.
నాగర్ కర్నూల్కు చెందిన వివేకానంద రెడ్డి 470లో 462 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
నాగర్ కర్నూల్లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.