Tag: Telangana news

నాగర్ కర్నూల్‌లో 229 CMRF చెక్కుల పంపిణీ

నాగర్ కర్నూల్‌లో 229 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.

ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరణ

నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైభవంగా పడిపూజ, సేవా కార్యక్రమాలు

నాగర్‌కర్నూల్‌లో అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించగా, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీతో పాటు అన్నప్రసాదం అందించారు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఏసీబీ వలలో తిమ్మాజిపేట ఎస్సై

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.