సోషల్లో 100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు
నాగర్ కర్నూల్లో సోషల్లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాగర్ కర్నూల్లో సోషల్లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యుత్ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బిఎస్పీ డిమాండ్ చేస్తూ, రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరింది.
నాగర్ కర్నూల్లో 229 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
నాగర్ కర్నూల్లో ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన కోసం “రెడ్ రన్” ర్యాలీ నిర్వహించారు.
నాగర్ కర్నూల్లో ట్రాన్స్ జెండర్లు భారీ ధర్నా చేపట్టి, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో హోంగార్డు భయన్న అనుమానాస్పద మృతి కలకలం రేపగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
నాగర్కర్నూల్లో అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించగా, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీతో పాటు అన్నప్రసాదం అందించారు.