Category: latest News

నాగర్ కర్నూల్ మున్సిపల్ సమావేశం

నాగర్ కర్నూల్ మున్సిపల్ సమావేశంలో 32 అంశాలకు ఆమోదం. నీటి సమస్యలు, ఎల్ఈడి లైట్లు, సిబ్బంది బీమా వంటి అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు.

ఎస్సీ బాలికల హాస్టల్ సందర్శించిన అడిషనల్ కలెక్టర్

నాగర్ కర్నూల్ ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ – విద్యార్థులకు చదువుపై ప్రేరణాత్మక సూచనలు.

నాగర్ కర్నూల్‌లో హెల్త్ వీక్ ప్రారంభం

నాగర్ కర్నూల్‌లో హెల్త్ వీక్ ప్రారంభం. ‘ఈట్ రైట్ – వాక్’ ర్యాలీతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం. ఏప్రిల్ 10న రాష్ట్ర కమిటీ సమావేశం – ఈ నెలలోనే పూర్తి లక్ష్యం.

ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరణ

నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్

నాగర్ కర్నూల్‌లో ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.

నాగర్ కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్

నాగర్ కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ 30 మంది యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆకాశ మార్గాన సోమశిల

ఏప్రిల్ 9 నుంచి హైదరాబాద్–సోమశిల–శ్రీశైలం హెలికాప్టర్ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి. పర్యాటకులు నల్లమల అటవీ, కృష్ణానది అందాలను ఆకాశం నుంచి వీక్షించవచ్చు.

బాధితుల వద్దకే పోలీస్ సేవలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ సేవలు ప్రారంభమయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా, సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఈ విధానం ద్వారా త్వరిత న్యాయం అందించనున్నారు.