Category: latest News

నాగర్ కర్నూల్‌లో ప్రపంచ హోమియోపతి దినోత్సవం

నాగర్ కర్నూల్‌లో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ హోమియోపతి ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.

నాగర్ కర్నూల్‌లో ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సై పదోన్నతి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐలు ఎస్సైలుగా పదోన్నతి పొందగా, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.

జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీకి జర్నలిస్టుల ఎంపిక

నాగర్ కర్నూల్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీకి పలువురు జర్నలిస్టులను ప్రభుత్వం ఎంపిక చేసింది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.

లట్టుపల్లి పీహెచ్‌సీలో బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీ

లట్టుపల్లి పీహెచ్‌సీలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు 14 మంది బాలికలకు పంపిణీ చేశారు. అర్హులైన బాలికలు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచించారు.

ప్రతి గర్భవతి సురక్షిత మాతృత్వం పొందాలి…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. అమరేందర్ గర్భిణులు వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సురక్షిత మాతృత్వం కోసం ముందస్తు పరీక్షలు, పౌష్టికాహారం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించారు.

పక్కా ప్లాన్‌తో యువకుడి హత్య – ఆరుగురు అరెస్ట్

కల్వకుర్తి డివిజన్‌లో ఆస్తి వివాదం నేపథ్యంలో యువకుడిని పథకం ప్రకారం హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆన్‌లైన్ విధానంలోనే ఇసుక రవాణా

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. “మన ఇసుక – మన వాహనం” పోర్టల్ ద్వారా మాత్రమే అనుమతులు ఇవ్వాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని…