అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం. ఏప్రిల్ 10న రాష్ట్ర కమిటీ సమావేశం – ఈ నెలలోనే పూర్తి లక్ష్యం.
ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరణ
నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సంతోష్
నాగర్ కర్నూల్లో ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.
నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్
నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ 30 మంది యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆకాశ మార్గాన సోమశిల
ఏప్రిల్ 9 నుంచి హైదరాబాద్–సోమశిల–శ్రీశైలం హెలికాప్టర్ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి. పర్యాటకులు నల్లమల అటవీ, కృష్ణానది అందాలను ఆకాశం నుంచి వీక్షించవచ్చు.
బాధితుల వద్దకే పోలీస్ సేవలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ సేవలు ప్రారంభమయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా, సంఘటన స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఈ విధానం ద్వారా త్వరిత న్యాయం అందించనున్నారు.
నాగర్ కర్నూల్లో ఏప్రిల్ 6న జాబ్ మేళా
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీలు పాల్గొని జూనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.
NH-765 ప్రమాదాలకు కేంద్రం
కల్వకుర్తి వద్ద NH-765 రహదారి ప్రమాదాలకు కేంద్రంగా మారడంతో ప్రజలు భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా సామాగ్రి పంపిణీ
కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసి, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించారు.
6వ వార్డ్లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
నాగర్ కర్నూల్ 6వ వార్డ్లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
