రాష్ట్రంలో ఇంధన కొరత లేదు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శ్రీశైలం దర్శనానికి వెళ్తూ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్లోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్ వద్ద ఆగగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్…
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా లోక్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
విదేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం పేరుతో వంటనూనెల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నప్పటికీ, స్థానికంగా ఇప్పటికే ఉన్న స్టాక్పైనా ధరలు పెంచడంపై వినియోగదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.