Category: latest News

నాగర్‌కర్నూల్‌లో ఏప్రిల్‌లో UDID/సదరం క్యాంపులు

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నెలలో దివ్యాంగుల కోసం UDID మరియు సదరం సర్టిఫికేట్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

వైభవంగా పడిపూజ, సేవా కార్యక్రమాలు

నాగర్‌కర్నూల్‌లో అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించగా, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీతో పాటు అన్నప్రసాదం అందించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నదగడ, అమ్మాయిపల్లిలో పర్యటన

చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటనలో ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.

సలేశ్వరం జాతరకు మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం

సలేశ్వరం జాతరకు లక్షలాది భక్తులు రానుండగా, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసి, చెక్‌పోస్టుల వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు.

నేటి నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం మూడు విడతల్లో ప్రారంభం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని డీఈవో హెచ్చరిక.

మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పెద్ద పట్నం

మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పండుగలో పెద్ద పట్నం ఘనంగా నిర్వహణ. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

నందివడ్డేమాన్‌లో వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం

నందివడ్డేమాన్ గ్రామంలో శివపార్వతుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహణ. మహానంది స్వామికి ప్రత్యేక పూజలు, భక్తుల భారీ పాల్గొనింపు.

ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి

వేసవిలో నీటి కొరతను నివారించేందుకు ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జిల్లా భూగర్భ జల అధికారి దివ్య జ్యోతి సూచించారు.

డా. డి.ఎన్. సుమంత్‌కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి అవార్డు

నాగర్ కర్నూల్‌కు చెందిన డా. డి.ఎన్. సుమంత్‌కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి ఉగాది అవార్డు ప్రదానం.