తూడుకుర్తిలో గురుకుల పాఠశాల, పీహెచ్సీ నిర్మాణ పనుల పరిశీలన..
తూడుకుర్తిలో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల, పీహెచ్సీ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్సీ డా. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి విద్యార్థులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని…
