Tag: Nagarkurnool News

నాగర్‌కర్నూల్‌లో రూ.12 కోట్లతో అత్యాధునిక బస్టాండ్‌కు శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ బస్టాండ్ ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు పట్టణ అభివృద్ధికి ఊతమివ్వనుంది.

నాగర్‌కర్నూల్‌లో ఘనంగా వైఎస్సార్ విగ్రహావిష్కరణ..

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించారు.

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు నూతన బస్టాండ్..

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు రూ.20 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి జూలై 8న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో ప్రజారవాణా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న స్వచ్ఛంద పునరావాస కాలనీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఆదర్శ పునరావాస కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.

బీఆర్ఎస్ ఆందోళన మధ్య మానవత్వం చాటిన సీఐ అశోక్ రెడ్డి..

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి వృద్ధ రైతును "భోజనం చేశావా పెద్దాయన?" అంటూ ఆప్యాయంగా పలకరించిన ఘటన అందరి మనసులను హత్తుకుంది.

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు ఘన సన్మానం

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో జిల్లా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ టి. ఉషారాణితో పాటు వైద్యులను ఘనంగా సన్మానించారు.

లట్టుపల్లి పీహెచ్‌సీలో వైద్యులకు ఘన సన్మానం

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని **లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)**లో వైద్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ టీ. ప్రసన్న, డాక్టర్ మేఘనాలను ఆరోగ్య సిబ్బంది శాలువాలతో సత్కరించి…

జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణకు ఘన పదవీ విరమణ సన్మానం

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలి..

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాలు కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను…