శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా
హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
సలేశ్వరం జాతరకు మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం
సలేశ్వరం జాతరకు లక్షలాది భక్తులు రానుండగా, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసి, చెక్పోస్టుల వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు.
నేటి నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభం
నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం మూడు విడతల్లో ప్రారంభం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని డీఈవో హెచ్చరిక.
మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పెద్ద పట్నం
మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పండుగలో పెద్ద పట్నం ఘనంగా నిర్వహణ. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
నందివడ్డేమాన్లో వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం
నందివడ్డేమాన్ గ్రామంలో శివపార్వతుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహణ. మహానంది స్వామికి ప్రత్యేక పూజలు, భక్తుల భారీ పాల్గొనింపు.
ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి
వేసవిలో నీటి కొరతను నివారించేందుకు ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జిల్లా భూగర్భ జల అధికారి దివ్య జ్యోతి సూచించారు.
డా. డి.ఎన్. సుమంత్కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి అవార్డు
నాగర్ కర్నూల్కు చెందిన డా. డి.ఎన్. సుమంత్కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి ఉగాది అవార్డు ప్రదానం.
సలేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత
సలేశ్వరం జాతరకు 326 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. భక్తులు పగటి వేళల్లోనే దర్శనం చేసుకోవాలని ఎస్పీ సూచన.
నేడు బిజినపల్లిలో మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం
బిజినపల్లి PHCలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం నిర్వహణ. ఉచిత పరీక్షలు, నిపుణుల సేవలు అందుబాటులో.
డీఎంహెచ్ఓ డా. రవికుమార్ ఆకస్మిక తనిఖీ
పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ డా. రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎండాకాలం జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.
