క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అరికట్టడంలో అంగన్వాడీల పాత్ర కీలకం
నాగర్కర్నూల్లో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో బాల్యవివాహాల నివారణలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు.
నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ను కలిసిన విద్యాశాఖ అధికారులు
నాగర్కర్నూల్ నూతన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ను జిల్లా విద్యాశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విద్యా అభివృద్ధి, పాఠశాలల పురోగతిపై సమావేశంలో చర్చించారు.
జిల్లా 9వ కలెక్టర్గా హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతల స్వీకరణ
నాగర్కర్నూల్ జిల్లా 9వ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ
ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమవడంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటించింది. శనివారం నుంచి బస్సు సర్వీసులు పునఃప్రారంభమై సాధారణ రాకపోకలు మొదలయ్యాయి.
మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం ఖాజా ఖాన్ రమేష్, హర్ష రాజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు
నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పాల్గొని భగీరథుని సేవాభావం, పట్టుదల యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
సమాజ మార్పుకు ఉపాధ్యాయులే కీలకం
కోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గాడి సుగుణ కుమారి పదవీ విరమణ సభ ఘనంగా నిర్వహించారు. సమాజ మార్పులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మండల విద్యాధికారి భాస్కర్ రావు అన్నారు.
TGRTC సమ్మె నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలు
TGRTC సమ్మె నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీస్ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అనుమతి లేకుండా ధర్నాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని SDPO హెచ్చరించారు.
బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10,000 ఆర్థిక సహాయం
నాగర్ కర్నూల్ జిల్లాలో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. పేదరికంలోనూ చదువులపై కృషి చేస్తున్న విద్యార్థిని అభినందించారు.
నారాయణపేట ఆర్డీఓ ఏసీబీ వలలో
నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా చిక్కారు. బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
