Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

నాగర్ కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్

నాగర్ కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ 30 మంది యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆకాశ మార్గాన సోమశిల

ఏప్రిల్ 9 నుంచి హైదరాబాద్–సోమశిల–శ్రీశైలం హెలికాప్టర్ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి. పర్యాటకులు నల్లమల అటవీ, కృష్ణానది అందాలను ఆకాశం నుంచి వీక్షించవచ్చు.

బాధితుల వద్దకే పోలీస్ సేవలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ సేవలు ప్రారంభమయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా, సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఈ విధానం ద్వారా త్వరిత న్యాయం అందించనున్నారు.

నాగర్ కర్నూల్‌లో ఏప్రిల్ 6న జాబ్ మేళా

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీలు పాల్గొని జూనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా సామాగ్రి పంపిణీ

కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసి, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించారు.

6వ వార్డ్‌లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

నాగర్ కర్నూల్ 6వ వార్డ్‌లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

నాగర్ కర్నూల్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

నాగర్ కర్నూల్ 6వ వార్డ్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, పేదల గృహ కలను నెరవేర్చే ప్రభుత్వ కృషిని వివరించారు.

తాడూరు PACS మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాడూరు PACS వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

గుండె శస్త్రచికిత్స అనంతరం జాఫర్‌ను పరామర్శించిన మర్రి జనార్ధన్

నాగర్‌కర్నూల్ పట్టణంలోని రిపోర్టర్ రియాజ్ తండ్రి జాఫర్ గుండె శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.