Tag: Telangana Politics

‘జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది మేమే

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2029 జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు 25కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఘనంగా దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు

బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

హరీష్ రావు వ్యాఖ్యలు తగవు.. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దాడులు మానుకోవాలి:

నాగర్‌కర్నూల్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

రూ.2,000 కోట్ల టెండర్ గోల్‌మాల్ ఆరోపణలు.. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…

నాగర్ కర్నూల్‌లో ప్రధాని మోడీ 12 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా ప్రత్యేక పూజలు

భారత ప్రధానమంత్రి Narendra Modi 12 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్ కర్నూల్‌లోని రామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ జన సమితి నాల్గవ ప్లీనరీ పోస్టర్ల విడుదల

నాగర్ కర్నూల్‌లో తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ప్లీనరీకి సంబంధించిన గోడపత్రికలను జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి టీజేఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా

నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ పార్టీ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.

మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నదగడ, అమ్మాయిపల్లిలో పర్యటన

చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటనలో ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.

బీసీల జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానాల పెంపు:

బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.

బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి

నాగర్ కర్నూల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు.