నాగర్ కర్నూల్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

నాగర్ కర్నూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించగా, వాసవి & వనిత క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.

నాగర్ కర్నూల్ 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికపై వివాదం

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికపై వివాదం నెలకొంది. ఎన్నిక చెల్లదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థి జెట్టి కిషోర్ కుమార్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు.

పాలెం రామాలయంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం

శ్రీరామనవమి సందర్భంగా పాలెం రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు.

సిర్సనగండ్లలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగి భక్తులను ఆకట్టుకుంది.

రామనవమి వేడుకల్లో చిన్నారుల అలరింపు

నాగర్ కర్నూల్‌లో రామనవమి సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ చిన్నారులు సీతా, రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు.

నాగర్ కర్నూల్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

నాగర్ కర్నూల్‌లో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు సహా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్లపై ఉద్రిక్తత

మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్ల తొలగింపుపై మున్సిపల్ అధికారులు, పోలీసులతో BRS శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ సమీపంలో ఘర్షణ చోటుచేసుకుంది.

తెలంగాణలో రైల్వే అభివృద్ధికి మరో కీలక ముందడుగు

గద్వాల్–డోర్నకల్ మధ్య 296 కి.మీ రైల్వే లైన్‌కు FLS పూర్తి కాగా, తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఇది కీలక ముందడుగుగా నిలుస్తోంది.

నాగర్ కర్నూల్ రామాలయంలో వైభవంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు

నాగర్ కర్నూల్ రాంనగర్‌లోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు.

నాగర్ కర్నూల్‌లో కంటి శిబిరం విజయవంతం

Excerpt: నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన కంటి శిబిరంలో 86 మందికి పరీక్షలు చేసి, 41 మందిని ముత్యబిందు ఆపరేషన్ల కోసం ఆసుపత్రికి తరలించారు.