Tag: Jupally Krishna Rao

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు నూతన బస్టాండ్..

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు రూ.20 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి జూలై 8న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో ప్రజారవాణా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి పర్యటన

మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. అజిలాపూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపనతో పాటు ఉమ్మడి జిల్లాల ధాన్యం కొనుగోళ్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నదగడ, అమ్మాయిపల్లిలో పర్యటన

చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటనలో ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.

మల్లేశ్వరం ఐల్యాండ్‌లో కాటేజ్‌ల నిర్మాణం వేగంగా

మల్లేశ్వరం ఐల్యాండ్‌లో 47.44 కోట్లతో 30 కాటేజ్‌ల నిర్మాణం వేగంగా కొనసాగుతుండగా, 2027 నాటికి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.

సిర్సనగండ్లలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగి భక్తులను ఆకట్టుకుంది.

కొల్లాపూర్ నియోజకవర్గంలో సర్పంచ్‌లకు ఘన సన్మానం

కొల్లాపూర్ నియోజకవర్గంలో సేవాలాల్ సంస్కృతి సమైక్య ఆధ్వర్యంలో సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విస్లావత్ లింగం నాయక్ పాల్గొని గ్రామాభివృద్ధిపై ప్రసంగించారు.