మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నదగడ, అమ్మాయిపల్లిలో పర్యటన
చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటనలో ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.
చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటనలో ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.
మల్లేశ్వరం ఐల్యాండ్లో 47.44 కోట్లతో 30 కాటేజ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుండగా, 2027 నాటికి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.
నాగర్ కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగి భక్తులను ఆకట్టుకుంది.
కొల్లాపూర్ నియోజకవర్గంలో సేవాలాల్ సంస్కృతి సమైక్య ఆధ్వర్యంలో సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విస్లావత్ లింగం నాయక్ పాల్గొని గ్రామాభివృద్ధిపై ప్రసంగించారు.