నారాయణపేట ఆర్డీఓ ఏసీబీ వలలో
నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా చిక్కారు. బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా చిక్కారు. బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఏప్రిల్ 20న మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో B.Sc (MLT) కోర్సుకు అనుమతి లభించింది. స్థానిక విద్యార్థులకు ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక బెడ్లు, 24 గంటల వైద్య సేవలు సిద్ధం. ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు.
పెద్దకొత్తపల్లి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
జిల్లాలో జనగణన పనుల కోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏప్రిల్ 18 నుంచి మే 5 వరకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో రబీ సీజన్కు వరి కొనుగోలు ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన పేరు, చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న సంస్థలపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణలో అనుకూల ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.
మహబూబ్ నగర్లో మీ-సేవ కేంద్రాల్లో అధిక వసూళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించి భారీ అక్రమాలను బయటపెట్టింది. కీలక రికార్డులు స్వాధీనం చేసుకుని బాధితులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
నాగర్కర్నూల్ జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.