నాగర్కర్నూల్లో ఘనంగా వైఎస్సార్ విగ్రహావిష్కరణ..
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించారు.
