Category: Telangana News

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.

ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ రోగులకు ప్రత్యేక ఏర్పాటు

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక బెడ్లు, 24 గంటల వైద్య సేవలు సిద్ధం. ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు.

ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి

పెద్దకొత్తపల్లి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

జిల్లాలో జనగణన శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం

జిల్లాలో జనగణన పనుల కోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏప్రిల్ 18 నుంచి మే 5 వరకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

రబీ వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్ హెచ్చరిక

నాగర్ కర్నూల్ జిల్లాలో రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అల్లు అర్జున్‌ పేరు దుర్వినియోగంపై దిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ తన పేరు, చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న సంస్థలపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణలో అనుకూల ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

మీ-సేవ కేంద్రాల్లో అధిక వసూళ్లు | మహబూబ్ నగర్‌లో ఏసీబీ దాడులు

మహబూబ్ నగర్‌లో మీ-సేవ కేంద్రాల్లో అధిక వసూళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించి భారీ అక్రమాలను బయటపెట్టింది. కీలక రికార్డులు స్వాధీనం చేసుకుని బాధితులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తప్పనిసరి

నాగర్‌కర్నూల్ జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నాగర్ కర్నూల్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు

నాగర్ కర్నూల్‌లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించగా డిఇఓ రమేష్ అభినందించారు

నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం

నాగర్ కర్నూల్ జిల్లాలో కేజీబీవీ బాలికలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.

తిరుమలలో జర్నలిస్టు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు

తిరుమలలో జర్నలిస్టు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.