Tag: Telangana Education

జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన..

జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు.

అప్పాయిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, బోధన నాణ్యత, మౌలిక వసతులు, పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించి విద్యా ప్రమాణాల పెంపునకు…

తెలకపల్లిలో అంగన్వాడీ, జడ్పీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలోని అంగన్వాడీ కేంద్రం, జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల పోషకాహారం, విద్యా ప్రమాణాలు, పదో తరగతి ఫలితాల మెరుగుదలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. Slug

తూడుకుర్తిలో గురుకుల పాఠశాల, పీహెచ్‌సీ నిర్మాణ పనుల పరిశీలన..

తూడుకుర్తిలో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల, పీహెచ్‌సీ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్సీ డా. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి విద్యార్థులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని…

డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం..

2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల కోసం DOST స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జూలై 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి. స్పెషల్ ఫేజ్ అనంతరం అడ్మిషన్లు ఉండవని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తెలిపారు.

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులతో విద్యార్థుల భద్రతకు ముప్పు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు, అధిక ఫీజులు, విద్యార్థుల భద్రత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.

జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలి…

నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై పలు ఆరోపణలు చేస్తూ AISF, MSF, BSF, UISF, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలి..

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాలు కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను…

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్ల కేటాయింపును అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల…