శనేశ్వర స్వామి 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నంది వడ్డేమాన్లోని శనేశ్వర స్వామి దేవాలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు ఘనంగా నిర్వహించనున్నారు.
తెలంగాణ హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్స్ బిల్ 2026
తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్ పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు చేసిన ముఖ్య వ్యాఖ్యలు.
డాక్టర్పై దాడి ఘటనపై ఆగ్రహం
నిర్మల్లో డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను వాసవి యువసేన నాయకులు ఖండిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కేసు నమోదు
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో అనుమతులు లేకుండా ఫైర్ క్రాకర్స్ కాల్చడం, రోడ్డును బ్లాక్ చేయడం వల్ల పలువురిపై కేసులు నమోదు చేశారు.
కొల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడి
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడిలో 750 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
నాగర్ కర్నూల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నికలు
నాగర్ కర్నూల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నికలు నిర్వహించగా, కోళ్లు శివను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాలెం ఇండస్ట్రియల్ పార్క్ను సందర్శించి ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. గణిత పరీక్షకు 99.81% హాజరు నమోదైంది.
లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలి
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించి లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రత పత్తి సాగు రైతులకు మంచి దిగుబడి ఇస్తుందని తెలిపారు.
ఆవంచలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
నాగర్ కర్నూల్ మండలంలోని ఆవంచ గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.
