నాగర్ కర్నూల్లో ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సై పదోన్నతి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐలు ఎస్సైలుగా పదోన్నతి పొందగా, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐలు ఎస్సైలుగా పదోన్నతి పొందగా, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.
నాగర్ కర్నూల్లో ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన కోసం “రెడ్ రన్” ర్యాలీ నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీకి పలువురు జర్నలిస్టులను ప్రభుత్వం ఎంపిక చేసింది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.
లట్టుపల్లి పీహెచ్సీలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకాలు 14 మంది బాలికలకు పంపిణీ చేశారు. అర్హులైన బాలికలు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచించారు.
కల్వకుర్తి డివిజన్లో ఆస్తి వివాదం నేపథ్యంలో యువకుడిని పథకం ప్రకారం హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. “మన ఇసుక – మన వాహనం” పోర్టల్ ద్వారా మాత్రమే అనుమతులు ఇవ్వాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని…
నాగర్ కర్నూలు జిల్లాలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి
నాగర్ కర్నూల్ ఎస్సీ బాలికల హాస్టల్ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ – విద్యార్థులకు చదువుపై ప్రేరణాత్మక సూచనలు.
నాగర్ కర్నూల్లో హెల్త్ వీక్ ప్రారంభం. ‘ఈట్ రైట్ – వాక్’ ర్యాలీతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.