Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

అసెంబ్లీలో నాగర్‌కర్నూల్ సమస్యలపై ఎమ్మెల్యే ప్రస్తావన

అసెంబ్లీలో జీరో అవర్‌లో నాగర్‌కర్నూల్ ట్రాఫిక్, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం చర్యలు కోరారు.

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

ఉపాధ్యాయుల జిపిఎఫ్, ఆరోగ్య బీమా, మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హనుమంత రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్

మార్చి 28న నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి డి. రమాకాంత్ తెలిపారు. పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం పొందే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వ పథకాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి

ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు ఆదేశించారు.

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.

టి-న్యూస్ రిపోర్టర్ రియాజ్ తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థనలు

నాగర్ కర్నూల్‌కు చెందిన టి-న్యూస్ రిపోర్టర్ రియాజ్ తండ్రి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సలేశ్వరా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం జాతరకు అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.

తూడుకుర్తి యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు సూచించారు.

తుడుకుర్తి పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తుడుకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

పాలెం పీహెచ్‌సీలో 25న మెగా ఉచిత వైద్య శిబిరం

నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25న స్పెషలిస్ట్ వైద్యులతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి సూచించారు.