హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన “రెడ్ రన్” ర్యాలీ
నాగర్ కర్నూల్లో ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన కోసం “రెడ్ రన్” ర్యాలీ నిర్వహించారు.
హెల్త్ మెనూ ద్వారా
నాగర్కర్నూల్ జిల్లాలోని వివిధ హాస్పిటళ్లలో
ప్రజలకు అందుబాటులో ఉన్న
వైద్య సేవలపై సమాచారం అందించనున్నారు.
సాధారణ వైద్య సేవల నుంచి
నిపుణుల చికిత్సల వరకు
ప్రజలకు అవసరమైన వివరాలను
ఒకే వేదికపై పొందేలా
ఈ హెల్త్ మెనూ రూపకల్పన చేయబడింది.
ప్రజలు తమకు అవసరమైన
వైద్య సేవలు, చికిత్సా విభాగాలు,
పరీక్షల సౌకర్యాలు వంటి వివరాలను
సులభంగా తెలుసుకునేలా
డిజిటల్ మీడియా ద్వారా
ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఈ హెల్త్ మెనూ ద్వారా
ప్రజలకు అవసరమైన వైద్య సమాచారాన్ని
స్పష్టంగా, సులభంగా అందించడమే లక్ష్యంగా
వాయిస్ ఆఫ్ నాగర్ కర్నూల్ పని చేస్తుంది.
నాగర్ కర్నూల్లో ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన కోసం “రెడ్ రన్” ర్యాలీ నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. అమరేందర్ గర్భిణులు వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సురక్షిత మాతృత్వం కోసం ముందస్తు పరీక్షలు, పౌష్టికాహారం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి
నాగర్కర్నూల్ పట్టణంలోని రిపోర్టర్ రియాజ్ తండ్రి జాఫర్ గుండె శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నాగర్కర్నూల్లో ఈనెల 8న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించగా, అవసరమైన వారికి ఉచిత క్యాటరాక్ట్ ఆపరేషన్లు అందించనున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో హోంగార్డు భయన్న అనుమానాస్పద మృతి కలకలం రేపగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నెలలో దివ్యాంగుల కోసం UDID మరియు సదరం సర్టిఫికేట్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
నాగర్కర్నూల్లో అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించగా, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీతో పాటు అన్నప్రసాదం అందించారు.
సలేశ్వరం జాతరకు లక్షలాది భక్తులు రానుండగా, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసి, చెక్పోస్టుల వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు.
వేసవిలో నీటి కొరతను నివారించేందుకు ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జిల్లా భూగర్భ జల అధికారి దివ్య జ్యోతి సూచించారు.