పాలెం రామాలయంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం
శ్రీరామనవమి సందర్భంగా పాలెం రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా పాలెం రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగి భక్తులను ఆకట్టుకుంది.
నాగర్ కర్నూల్లో రామనవమి సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ చిన్నారులు సీతా, రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు.
నాగర్ కర్నూల్లో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు సహా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్ల తొలగింపుపై మున్సిపల్ అధికారులు, పోలీసులతో BRS శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ సమీపంలో ఘర్షణ చోటుచేసుకుంది.
గద్వాల్–డోర్నకల్ మధ్య 296 కి.మీ రైల్వే లైన్కు FLS పూర్తి కాగా, తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఇది కీలక ముందడుగుగా నిలుస్తోంది.
నాగర్ కర్నూల్ రాంనగర్లోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు.
Excerpt: నాగర్ కర్నూల్లో నిర్వహించిన కంటి శిబిరంలో 86 మందికి పరీక్షలు చేసి, 41 మందిని ముత్యబిందు ఆపరేషన్ల కోసం ఆసుపత్రికి తరలించారు.
శ్రీరామనవమి సందర్భంగా నాగర్ కర్నూల్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 6 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.
బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.