Tag: Hemant keshav patil

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న స్వచ్ఛంద పునరావాస కాలనీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఆదర్శ పునరావాస కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

వెల్దండలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృత పర్యటన..

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నాగర్‌కర్నూల్ జిల్లాకు రూ.9,768 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక విడుదల

నాగర్‌కర్నూల్ జిల్లా సమగ్ర ఆర్థికాభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.9,768 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విడుదల చేశారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, గృహ నిర్మాణం, విద్య, మహిళా సంఘాలు, స్వయం ఉపాధి రంగాలకు పెద్దపీట…

నాగర్ కర్నూల్‌లో ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ పట్టణంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలి: కలెక్టర్

తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామసభలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ రైతులు నీటి వనరులను ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుతో అధిక ఆదాయం సాధించవచ్చన్నారు.

పశువుల వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు తప్పనిసరి: కలెక్టర్

బావాజీపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత పశు టీకాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థికాభివృద్ధికి బలమని, ఉచిత టీకాలను తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

బావాజీపల్లిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపడుతున్న చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లా 9వ కలెక్టర్‌గా హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతల స్వీకరణ

నాగర్‌కర్నూల్ జిల్లా 9వ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.