కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా సామాగ్రి పంపిణీ
కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసి, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించారు.
కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసి, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించారు.
నాగర్ కర్నూల్ 6వ వార్డ్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, పేదల గృహ కలను నెరవేర్చే ప్రభుత్వ కృషిని వివరించారు.
హైదరాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ సెరిమనీ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే డా. కూచుకుల్ల రాజేష్ రెడ్డి హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే అవకాశం కల్పించారు.
కుమ్మెర జాతర ఘటనలో రెండు నెలల పాప మృతి చెందిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 18, BRS 6 స్థానాలు సాధించాయి. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్… నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, మధిర ప్రాంతాల్లో ఘన విజయం.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
మళ్లీ గెలిస్తే నాగర్ కర్నూల్లో ఐటీ పార్క్, మహిళా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి BRS అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు.
8వ వార్డు అభివృద్ధికి నిరంతర పోరాటం – బీజేపీ అభ్యర్థి చెవ్వ ప్రమోద్ కుమార్