నాగర్కర్నూల్లో SIR మండల ప్రవాస్ అభియాన్.
నాగర్కర్నూల్ మండలంలోని పలు గ్రామాల్లో SIR మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించి, ఓటరు నమోదు, కొత్త బూత్ల ఏర్పాటు, బూత్ రేషనలైజేషన్పై అధికారులు, నాయకులు సమీక్ష నిర్వహించారు.
నాగర్కర్నూల్ మండలంలోని పలు గ్రామాల్లో SIR మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించి, ఓటరు నమోదు, కొత్త బూత్ల ఏర్పాటు, బూత్ రేషనలైజేషన్పై అధికారులు, నాయకులు సమీక్ష నిర్వహించారు.
నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్లో నూతన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ప్రారంభించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని…
తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని అధికారులకు ఆదేశించారు.
కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసి, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించారు.
నాగర్ కర్నూల్ 6వ వార్డ్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, పేదల గృహ కలను నెరవేర్చే ప్రభుత్వ కృషిని వివరించారు.
హైదరాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ సెరిమనీ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే డా. కూచుకుల్ల రాజేష్ రెడ్డి హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే అవకాశం కల్పించారు.
కుమ్మెర జాతర ఘటనలో రెండు నెలల పాప మృతి చెందిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 18, BRS 6 స్థానాలు సాధించాయి. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్… నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, మధిర ప్రాంతాల్లో ఘన విజయం.