8వ వార్డు సమస్యలపై పోరాటం
8వ వార్డు అభివృద్ధికి నిరంతర పోరాటం – బీజేపీ అభ్యర్థి చెవ్వ ప్రమోద్ కుమార్
8వ వార్డు అభివృద్ధికి నిరంతర పోరాటం – బీజేపీ అభ్యర్థి చెవ్వ ప్రమోద్ కుమార్
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.6 శాతం నిధులు కేటాయించడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయమని ఏఐఎస్ఎఫ్ నేత బలుమల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తెలకపల్లి మండల నూతన ఏఐఎస్ఎఫ్ సమితిని ఎన్నుకున్నారు.
నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని 8వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా చెవ్వ ప్రమోద్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రశ్నించే కౌన్సిలర్గా ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సాధిస్తామని ఆయన తెలిపారు.