Tag: Marri janardhan reddy

మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పెద్ద పట్నం

మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పండుగలో పెద్ద పట్నం ఘనంగా నిర్వహణ. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

ఆవంచలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

నాగర్ కర్నూల్ మండలంలోని ఆవంచ గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.

మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్లపై ఉద్రిక్తత

మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్ల తొలగింపుపై మున్సిపల్ అధికారులు, పోలీసులతో BRS శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ సమీపంలో ఘర్షణ చోటుచేసుకుంది.

కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో రెండు నెలల పసికందు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని హత్య నేరం కింద వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్…

కుమ్మెర జాతర ఘటనపై రాస్తారోకో

కుమ్మెర జాతర ఘటనలో రెండు నెలల పాప మృతి చెందిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 02, 12, 13 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తూ, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు.