Tag: Dr Koochukulla Rajesh Reddy

16వ వార్డు ప్రభుత్వ పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్ 16వ వార్డు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి, కంప్యూటర్ ఉపాధ్యాయుడు లేకపోవడంపై అధికారులకు వెంటనే నియామకం చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నాగర్‌కర్నూల్ 16వ వార్డులో శ్రీ వీరనాగమ్మ అమ్మవారి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్ 16వ వార్డులో జరిగిన శ్రీ వీరనాగమ్మ అమ్మవారి పండుగలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థించిన ఆయనతో పాటు ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

బిజినపల్లిలో నూతన మత్స్యకారుల చేపల విక్రయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో నూతన మత్స్యకారుల చేపల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన చేపలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు

బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో SIRపై బీఎల్ఏల సమావేశం.

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సమావేశంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు.

నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో నూతన సీసీ కెమెరాల ప్రారంభం..

నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో నూతన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ప్రారంభించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని…

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ప్రారంభం

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్‌ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.