ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 1 గంటలకే సగటున 51.99% పోలింగ్ నమోదు కాగా, ఓటర్లు భారీగా తరలివచ్చారు
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
మళ్లీ గెలిస్తే నాగర్ కర్నూల్లో ఐటీ పార్క్, మహిళా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి BRS అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ సంఘాలు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలు ఏవైనా సరే భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాయి.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 14వ వార్డులో నజీమా కాజా ఖాన్ తరఫున జరిగిన ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఇల్లు లేని పేదలకు స్థలం, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ సాయం అందిస్తామని, రూ.220 కోట్లతో 550…
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన యువకుడిని రోడ్డు ప్రమాదంలో తీవ్ర ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ నుంచి Yashoda Super Speciality Hospital Malakpet
హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.